Stock Market: 135 పాయింట్లు తగ్గిన సెన్సెక్స్, స్థిరంగా నిఫ్టీ! 15 d ago

featured-image

8K News-21/05/2026 ఈరోజు భారత స్టాక్ మార్కెట్లు స్వల్ప నష్టాలతో ముగిశాయి. సెన్సెక్స్ 135.03 పాయింట్లు (0.18%) తగ్గి 75,183.36 వద్ద ముగిసింది. నిఫ్టీ కూడా కేవలం 4.30 పాయింట్లు (0.02%) స్వల్ప నష్టంతో 23,654.70 వద్ద స్థిరపడింది. రియల్టీ, హెల్త్‌కేర్ రంగాలు లాభాల్లో ఉన్నప్పటికీ.. ఐటీ రంగం వాటిని ఆఫ్‌సెట్ చేసింది.

Related News

  

Copyright © 2026 8K news, All Rights Reserved | Designed and Developed By BitApps India PVT LTD